Health News

మీ పిల్లలను స్కూల్ కి పంపిస్తున్నారా.. తల్లిదండ్రులు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాల్సిందే!

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా పరిస్థితుల కారణంగా మూతపడిన పాఠశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలకు పంపించడం కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఇన్ని రోజులు పిల్లలు ఇంట్లో కూర్చోవడం వల్ల వారు మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం ఏర్పడుతున్నఈ క్రమంలో ఒకవైపు పిల్లలను స్కూలుకు పంపించాలంటే ఆరాటం ఉన్నప్పటికీ మరోవైపు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది ఇలాంటి సమయంలోనే తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని మెలగాలి లేదంటే ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పాఠశాలకు వెళ్లే పిల్లలలో కొద్దిపాటి జ్వరం వచ్చిన, ముక్కు కారుతున్న, గొంతునొప్పి దగ్గు వంటి లక్షణాలు కనబడితే వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తం కావాల్సి ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనబడితే అది కరోనా కావచ్చు. అయితే సాధారణ జలుబు ఉన్న వారిలో కూడా ఈ విధమైనటువంటి లక్షణాలు కనపడతాయి. అయితే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై పిల్లల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

పెద్దవారిలో మాదిరిగా కరోనా సోకిన పిల్లలలో రుచి, వాసన కోల్పోయే లక్షణాలు కనిపించవు కనుక తల్లిదండ్రులు తరచూ పిల్లలను గమనిస్తూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కరోనా సోకినప్పటికి కొంతమంది పిల్లలలో లక్షణాలు బయట పడటం ఆలస్యం కావచ్చు కనుక వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఎంతో అవసరం.

పిల్లల్లోతరచూ జ్వరం, నీళ్ల విరోచనాలు, చర్మంపై మచ్చలు, దద్దుర్లు ఏర్పడడం,కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. కరోనా మాత్రమే కాకుండా పిల్లలలో మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్. ఈ వ్యాధి పిల్లలలో కనిపిస్తోందని వైద్యులు వెల్లడించారు. అయితే కుటుంబంలో ఎవరైనా కరోనా బారిన పడి ఉంటే వారి ద్వారా MIC పిల్లలకు వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరించారు. కనుక కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకిన పిల్లలకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago