ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చేతినిండా సినిమాలతో దూసుకుపోతోంది రష్మిక మందన్న. తాజా సినిమా “సరిలేరు నీకెవ్వరు” తో అద్భుతమైన విజయంతో దూసుకుపోతుంది.. “ఛలో” సినిమా తో తెలుగు తెరకు పరిచయమై.. విజయ్ దేవరకొండ సరసన “గీత గోవిందం” సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం నితిన్ సరసన “భీష్మ” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనెల 21న రిలీజ్ కాబోయే భీష్మ చిత్రం కోసం హీరో నితిన్, హీరోయిన్ రష్మిక ఇద్దరు పోమోషన్స్ లో బిజీ అయిపోయారు. ఇటీవలే కుక్క బిస్కెట్లు తింటుందంటూ నితిన్ చెప్పిన సీక్రెట్ తో ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది. అలాగే కర్ణాటకలో ఆమె ఇంట్లో ఐటి దాడుల వ్యవహారం కూడా గత కొద్దిరోజులుగా చర్చయినీయాంశమైంది. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఒక ఈవెంట్ కి హాజరైన సమయంలో ఒక అభిమాని సెల్ఫీ దిగడానికి వచ్చి… హఠాత్తుగా రశ్మికను గట్టిగ ముద్దు పెట్టుకుని ఒక్క సారిగా పరుగందుకున్నాడు. ఆ ఆగంతకుడు చేసిన పనికి రష్మిక తో పాటు అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరంతా షాక్ నుంచి తెరుగుకునే లోపే అతను అక్కడి నుంచి ఉడాయించాడు. దీనితో ఆ ఈవెంట్ ఆర్గనైజర్ల పై రష్మిక ఫైర్ అయిందట. అయితే హీరోయిన్స్ కు ఇలాంటి అనుభవాలు అప్పడప్పుడు ఎదురవుతుంటాయి. చాలా మంది హీరోయిన్స్ అభిమానుల మధ్యలో ఉన్న సమయంలో చాల జాగ్రత్తగా ఉంటారు. కానీ రష్మిక అజాగ్రత్త వల్లే ఆ ఆగంతకుడు ముద్దు పెట్టి పారిపోయాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…