Google: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్... ప్రైవసీ పాలసీ విషయాల్లో భారీ మార్పులు..
Google: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతోంది. ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చింది. ఒక్క మొబైల్ చాలు అంతా మన చేతిలోకి వస్తోంది. ఇంతా సెల్ ఫోన్ వినియోగం పెరిగింది. ఇదిలా ఉంటే సెల్ ఫోన్ల వల్ల వచ్చే సెక్యురిటీ త్రెట్స్ కూడా పెరిగాయి. యూజర్ల ప్రైవసీ విషయంలో కాస్త నిర్లక్ష్యం వహించినా..మన సున్నిమైన సమాచారం దొంగల చేతికి వెళ్లిపోయే ఆస్కారం ఉంది.
ప్రస్తుతం తన వినియోగదారుల కోసం గూగుల్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. యూజర్ల ప్రైవసీ పాలసీ విషయంలో భారీ మార్పులు తీసుకురాబోతోంది.
ఆపిల్ తరహా సెక్యురిటీ ఫీచర్లను ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందించనుంది. ఐఓఎస్ తరహా ఫీచర్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఐఫోన్లకు అందించే ఫీచర్లను ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్లకు తీసుకువచ్చేందుకు గూగుల్ ప్రయత్నాలు ప్రారంభించింది. 2021లో ఎప్రిల్ లో ఐఫోన్ యూజర్ల కోసం కొత్త యూజర్ ప్రైవసీ పాలసీని ఆపిల్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో థర్డ్ పార్టీ యాప్స్ సదరు యూజర్ ని ట్రాక్ చేయకుండా ఉండేలా కొత్త ఫీచర్ ని ఆపిల్ అందిస్తోంది.
అయితే ఇప్పుడు అదే తరహాలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఇలాంటి ఫీచర్ ను గూగుల్ తీసుకురాబోతున్నట్లు తెలిసిొంది. ప్రైవసీ పాలసీ మార్పుల గురించి ఆండ్రాయిడ్ ప్రోడక్ట్ మెనేజ్మెొంట్ ఉపాధ్యక్షుడు ఆంథోనీ చవెన్ ఓ బ్లాక్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రైవేటు అడ్వర్టయిజింగ్ సోల్యూషన్లు, కొత్త ప్రైవసీ పాలసీని తీసుకువచ్చేందుకు కొన్ని సంవత్సరాల కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇక థర్డ్ పార్టీలతో డాటా షేర్ చేయడాన్ని తగ్గిస్తామని వెల్లడించారు. అయితే ఈ మార్పలు అందుబాటులోకి తీసుకురావాటంలే కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని ఆయన అన్నారు. థర్డ్ పార్టీ యూజర్లు షేర్ చేసే అంశంలో గూగుల్ కొత్త ప్రైవసీ సాండ్ బాక్స్ ఫీచర్ను తీసుకురానుంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…