ఆగస్టు 9న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అత్యవసర భేటీ కానుంది కేంద్రం విడుదల చేసిన గెజిట్లోని అంశాలపై . 3వ తేదీన జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ ఉమ్మడిగా సమావేశం అయి చర్చించిన విషయం తెలిసిందే. కేంద్ర గెజిట్పై రెండు తెలుగు రాష్ర్టాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అలాగే గోదావరి నదీ యాజమాన్య బోర్డు ( జీఆర్ఎంబీ ) 10వ నిర్వహించనుంది. అయితే ఈ సమావేశానికి హాజరుకాలేమని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఎన్జీటీ, సుప్రీంకోర్టులో కేసుల విచారణ ఉన్నందున బోర్డు సమావేశానికి హాజరు కావడానికి వీలుపడదని స్పష్టం చేసింది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాల పరిష్కారం కోసం.. గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు విస్తృత అధికారులు కల్పిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. అయితే ఈ గెజిట్పై తెలంగాణ,ఏపీలు అభ్యంత్రాలు వ్యక్తం చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…