ఆగస్టు 9న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అత్యవసర భేటీ కానుంది కేంద్రం విడుదల చేసిన గెజిట్లోని అంశాలపై . 3వ తేదీన జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ ఉమ్మడిగా సమావేశం అయి చర్చించిన విషయం తెలిసిందే. కేంద్ర గెజిట్పై రెండు తెలుగు రాష్ర్టాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అలాగే గోదావరి నదీ యాజమాన్య బోర్డు ( జీఆర్ఎంబీ ) 10వ నిర్వహించనుంది. అయితే ఈ సమావేశానికి హాజరుకాలేమని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఎన్జీటీ, సుప్రీంకోర్టులో కేసుల విచారణ ఉన్నందున బోర్డు సమావేశానికి హాజరు కావడానికి వీలుపడదని స్పష్టం చేసింది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాల పరిష్కారం కోసం.. గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు విస్తృత అధికారులు కల్పిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. అయితే ఈ గెజిట్పై తెలంగాణ,ఏపీలు అభ్యంత్రాలు వ్యక్తం చేస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…