హుజూరాబాద్ ఉపఎన్నికపై అందరిలో ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ అంశం అత్యంత ప్రాధన్యం సతరించుకున్నది. తెరాసలో అత్యంత కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ పై భూ ఆరోపణలు రావడం తర్వాత మంత్రి పదవి నుండి తొలగింపు.. దీంతో శాసనసభకు రాజీనామాతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ప్రముఖంగా తెరాస,బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. నువ్వా నేనా అనే రితిలో ఈ రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి.
అయితే ఉప ఎన్నిక ఎప్పుడూ అనేదానిపై ఇప్పటికి వరకు క్లారీటి రావడం లేదు. బద్వేల్ ఉపఎన్నికను పరిగణలోకి తీసుకుంటే సెప్టెంబర్ 28లోపు అక్కడ ఎన్నిక జరగాల్సి ఉంది. ఆరు నెలల్లోపే ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయాలనే ప్రథామిక నిబంధన ప్రకారం బద్వేల్లో ఉపఎన్నిక కోసం సెప్టెంబర్లో నోటిఫికేషన్ రావాలి. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆక్టోంబర్లో హుజూరాబాద్ నుండి పశ్చిమబెంగాల్ వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…