హుజూరాబాద్ ఉపఎన్నికపై అందరిలో ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ అంశం అత్యంత ప్రాధన్యం సతరించుకున్నది. తెరాసలో అత్యంత కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ పై భూ ఆరోపణలు రావడం తర్వాత మంత్రి పదవి నుండి తొలగింపు.. దీంతో శాసనసభకు రాజీనామాతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ప్రముఖంగా తెరాస,బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. నువ్వా నేనా అనే రితిలో ఈ రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి.
అయితే ఉప ఎన్నిక ఎప్పుడూ అనేదానిపై ఇప్పటికి వరకు క్లారీటి రావడం లేదు. బద్వేల్ ఉపఎన్నికను పరిగణలోకి తీసుకుంటే సెప్టెంబర్ 28లోపు అక్కడ ఎన్నిక జరగాల్సి ఉంది. ఆరు నెలల్లోపే ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయాలనే ప్రథామిక నిబంధన ప్రకారం బద్వేల్లో ఉపఎన్నిక కోసం సెప్టెంబర్లో నోటిఫికేషన్ రావాలి. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆక్టోంబర్లో హుజూరాబాద్ నుండి పశ్చిమబెంగాల్ వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా కార్యకలాపాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల ఓ విదేశీ…
టాలీవుడ్, కోలీవుడ్లో తన నటనతో గుర్తింపు పొందిన రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా సాగుతున్నా, కొందరు స్టార్ ఆటగాళ్ల వైఫల్యం ఫ్రాంచైజీలను ఆందోళనలోకి నెట్టింది. భారీ ధరలకు కొనుగోలు…
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…