General News

IPL 2022: మొదలైన ఐపీఎల్ వేలం.. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితా ఇదే..!

IPL 2022: ఐపీఎల్ వేలం షురూ అయింది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. పలు ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను దక్కించుకోవడానికి పోటీపడ్డాయి. ఈ వేలంలో ఎక్కువగా అందరి కళ్లు టీమిండియా ఆటగాడు శ్రీయాస్ అయ్యర్ పై పడ్డాయి. అనుకున్నట్లుగానే అతడు భారీ ధరకు అమ్ముడుపోయాడు. కోల్ కత్తా నైట్ రైడర్స్ (KKR) అతడిని భారీ ధరకు దక్కించుకుంది.

IPL 2022: మొదలైన ఐపీఎల్ వేలం.. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితా ఇదే..!

శ్రీయాస్ కు దాదాపు రూ.12.25 కోట్లను వెచ్చించి కొనుకున్నాడు. అతడితో పాటు సౌతాఫ్రికా స్పీడ్ స్టర్ కగిసో రబాడ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాడు. దాదాపు రూ.9.25 కోట్లను వెచ్చింది. అతడిని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ దక్కించుకుంది. ఇక వీరితో పాటుగా.. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రూ. 8.52 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ మరో ఆటగాడిని భారీ మొత్తంలో వెచ్చించి కొనుక్కుంది.

IPL 2022: మొదలైన ఐపీఎల్ వేలం.. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితా ఇదే..!

అంతే కాకుండా.. కమిన్స్ కు రూ.7.25 కోట్లను ఇచ్చి దక్కించుకుంది. బౌలర్ బౌల్ట్ ను రూ.8 కోట్లు వెచ్చించి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకోగా.. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను రూ.5 కోట్లను వెచ్చించి కొనుక్కుంది.

ఇండియన్ పేసర్ మహ్మద్ షమిని రూ.6.25 కోట్లతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలో సౌతాఫ్రికా సీనియర్ బ్యాట్స్ మెన్ ఫాఫ్ డెప్లెసిస్ ను రూ.7 కోట్లకు దక్కించుకుంది. మొన్నటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు ఆడిన ఆస్ట్రేలియా డాషింగ్ ఒపెనర్ డేవిడ్ వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అతడికి రూ.6.25 కోట్లను వెచ్చించారు. ఇక లక్నో టీమ్ విషయానికి వస్తే.. అందులో ప్రొటీస్ ఒపెనర్ గా ఉన్న డికాక్ రూ.6.75 కోట్లకు అమ్ముడుపోయాడు. ఇక ఇప్పటి వరకు జరిగిన ఈ ఐపీఎల్ 2022 వేలంలో ఇవే అత్యధికంగా అమ్ముడుపోయిన ఆటగాళ్లు.

వేలంలో అపశ్రుతి..

ఇదంతా ఇలా ఉండగా.. ఐపీఎల్ వేలం జరుగుతున్న సమయంలో ఆక్ష‌నీర్ హ్యూ ఎడ్మెడ్స్ వేలం మ‌ధ్య‌లో కుప్ప‌కూలాడు. దాంతో వేలం నిలిచిపోయింది. శ్రీలంక ఆల్‌రౌండ‌ర్ హ‌స‌రంగను వేలం పాడుతుండ‌గా… ఉన్న‌ట్లుండి హ్యూ ఎడ్మెడ్ కింద ప‌డిపోయారు. అతడికి వెంటనే ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతవ వేలం వాయిదా పడగా.. మళ్లీ సాయంత్రం మొదలు కానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago