కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. రాష్ట్ర పజలకోసం వ్యాక్సిన్లు సేకరించాల్సిన బాధ్యత సీఎం జగన్ కి ఉంది. కానీ ఆయన మాత్రం కేంద్రమే కొనాలని కోరుతూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పంపిన మందులు, వెంటిలేటర్లు, వ్యాక్సిన్లను వినియోగించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వాటిని జగన్ ప్రభుత్వం సరిగా వినియోగించలేదని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతున్న సమయంలో కోవిడ్ నియంత్రణ పై రాష్ట్ర ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదని ఈ విషయంలో ప్రభుత్వం విఫలమవ్వడం వలనే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని విమర్శించారు సోమువీర్రాజు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…