కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేసారు కాంగెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజలందరూ కరోనా తో అల్లాడిపోతుంటే.. వారికి ఇవ్వాల్సిన వ్యాక్సిన్ల గురించి ఆలోచించడం మానేసి ట్విట్టర్ బ్లూటిక్ ల కోసం మోదీ ప్రభుత్వం పోరాడుతుంది అంటూ ఎద్దేవాచేశారు రాహుల్ గాంధి.
ఈ మేరకు ఆయన హిందీలో ఆదివారం ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వం బ్లూటిక్ కోసం పోరాటం చేస్తోంది. మీకు కరోనా వ్యాక్సిన్ కావాలంటే మీ సంగతి మీరే మీరే చేసుకోవాలి అంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరియు ఆరెస్సెస్ చీప్ వ్యక్తిగత ఖాతాలకు ట్విటర్ వెరిఫైడ్ బ్లూటిక్ తొలగించడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…