ఈ క్రమంలోనే ఈమె మరణ వార్త తెలియగానే బాలకృష్ణ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఆమె నివాసం వద్దకు చేరుకొని ఆమె అంత్యక్రియల వరకు అక్కడే ఉండి అంత్యక్రియలను పూర్తి చేశారు. ఇకపోతే నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈమె అంత్యక్రియలలో పాల్గొన్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఇండియాలో లేని కారణంగా ఆమె చివరి చూపుకు నోచుకోలేదు.
ఇక తన భార్య పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లిన ఎన్టీఆర్ తన అత్త మరణ వార్త తెలియగానే ఇండియాకు బయలుదేరారు. అయితే ఈయన ఇండియా చేరుకునే సమయానికి మరి కాస్త ఆలస్యం కావడంతో అప్పటికే అంతక్రియలు పూర్తి అయ్యాయి. ఇండియా తిరిగి వచ్చిన ఎన్టీఆర్ వెంటనే తన భార్య లక్ష్మీ ప్రణతి తన తల్లి శాలిని, అన్న కళ్యాణ్ రామ్ కలిసి ఉమామహేశ్వరి ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కంఠమనేని ఉమామహేశ్వరి మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే పోస్టుమార్టం నిమిత్తం ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించడమే కాకుండా ఆమె రెండు కళ్ళను కూడా దానం చేశారు. ఉమామహేశ్వరి మరణానికి మానసిక ఒత్తిడే అసలు కారణమా మరి ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…
పూర్తి వార్తా కథనం సినీ రంగంలో వెలుగొందుతున్న ప్రతి నటుడి వెనుక ఒక కథ ఉంటుంది. బయటికి కనిపించే గ్లామర్…
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ను వదిలి…