తెలంగాణ రాష్ట్రంలో విమానాలు దిగేందుకు అనుమతి లేదని కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణాలో ఒకే ఒక్క ఎయిర్ పోర్టు అదికూడా హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మత్రమే ఉంది అయితే అక్కడ నుంచి పెద్దఎత్తున రాకపోకలు జరుగుతాయి. ఈ క్రమంలో మే 7 వ తేదీ వరకు ఎటువంటి విమానాలను అనుమతించమని స్పష్టం చేసారు కేసీఆర్. అయితే దీనిపై జీఎంఆర్ సంస్థను కూడా విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.
తెలంగాణలో లాక్ డౌన్ ను మే 7 వ తేదీవరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుతం. కేంద్రం విధించిన లాక్ డౌన్ మే 3 తో ముగిసినా.. తెలంగాణలో మాత్రం మే 7 వరకు కొనసాగుతుందని తెలిపారు కేసీఆర్. మరోవైపు ఏప్రిల్ 20 నుంచి ఎటువంటి లాక్ డౌన్ సడలింపులు ఉండబోవని స్పష్టం చేసారు కేసీఆర్.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…
ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…