తెలంగాణ రాష్ట్రంలో విమానాలు దిగేందుకు అనుమతి లేదని కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణాలో ఒకే ఒక్క ఎయిర్ పోర్టు అదికూడా హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మత్రమే ఉంది అయితే అక్కడ నుంచి పెద్దఎత్తున రాకపోకలు జరుగుతాయి. ఈ క్రమంలో మే 7 వ తేదీ వరకు ఎటువంటి విమానాలను అనుమతించమని స్పష్టం చేసారు కేసీఆర్. అయితే దీనిపై జీఎంఆర్ సంస్థను కూడా విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.
తెలంగాణలో లాక్ డౌన్ ను మే 7 వ తేదీవరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుతం. కేంద్రం విధించిన లాక్ డౌన్ మే 3 తో ముగిసినా.. తెలంగాణలో మాత్రం మే 7 వరకు కొనసాగుతుందని తెలిపారు కేసీఆర్. మరోవైపు ఏప్రిల్ 20 నుంచి ఎటువంటి లాక్ డౌన్ సడలింపులు ఉండబోవని స్పష్టం చేసారు కేసీఆర్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…