Naga Chaitanya: తల్లిదండ్రుల పట్ల ఎమోషనల్ పోస్ట్ చేస్తూ థాంక్స్ చెప్పిన చైతూ.. సమంతను దరిద్రం అంటూ కామెంట్?
Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే నాగచైతన్య సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఈ క్రమంలోనే ఈయన నటించిన థాంక్యూ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య ఎన్నో ఇంటర్వ్యూలలో హాజరయ్యే తన వ్యక్తిగత విషయాల గురించి చర్చించారు.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన స్నేహితుల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి చాలా సిగ్గు ఎక్కువగా ఉందని తొందరగా తాను ఎవరిలోనూ కలవనని చెప్పారు.అయితే తనకు కంఫర్ట్ ఉన్న వాళ్లతో మాత్రమే తాను ఫ్రెండ్షిప్ చేస్తానని అలాంటి వారితో మాత్రమే తాను మాట్లాడతానని నాగచైతన్య తెలిపారు.చాలామందికి ఒక బ్యాచ్ బ్యాచ్ ఫ్రెండ్స్ ఉంటారు నాకు అలాంటి ఫ్రెండ్స్ అవసరం లేదు.
నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను తిట్టడానికి కొంతమంది స్నేహితులు కావాలి.అలాంటి వారితోనే తాను ఫ్రెండ్షిప్ చేస్తానని అలాగే ప్రతిరోజు ఇద్దరూ లేదా ముగ్గురిని కలవడం తనకు ఇష్టం అంతేకానీ 20,30 మంది ఫ్రెండ్స్ తో స్నేహం చేయడం తనకు పెద్దగా ఇష్టం ఉండదని నాగచైతన్య ఈ సందర్భంగా తన స్నేహితుల గురించి తెలియజేశారు. ఇకపోతే థాంక్యూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చైతన్య పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరై సినిమా పై భారీ బజ్ క్రియేట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…