General News

NPS స్కీమ్‌లో చేరిన వారికి గుడ్ న్యూస్.. కేంద్రం కొత్త సర్వీసులు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ నేషనల్ పెన్షన్ స్కీమ్ సబ్‌స్క్రైబర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్పీఎస్ సబ్‌స్క్రైబర్ల కొరకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ఎన్పీఎస్ సబ్‌స్క్రైబర్లకు ఆఫ్ లైన్ లో మాత్రమే ఈ స్కీమ్ నుంచి వైదొలగే అవకాశం ఉండేది. అయితే ఇకపై ఆన్ లైన్ లో ఈ స్కీమ్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్‌డీఏ ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేసింది.
సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజన్సీ సిస్టమ్ లోకి లాగిన్ కావడం ద్వారా ఎన్పీఎస్ సబ్ స్క్రైబర్లు లాగిన్ కావాల్సి ఉంటుంది. ఐడీ, పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడం ద్వారా నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి వైదొలగే అవకాశం ఉంటుంది. సబ్‌స్క్రైబర్లు ఆన్‌లైన్‌లో వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి సులభంగా ఈ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. విత్‌డ్రాయెల్ డాక్యుమెంట్, కేవైసీలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

మార్కెట్ లో ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ అందుబాటులో ఉండగా భాగస్వామికి కూడా ఆర్థిక భద్రత అందించే స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరవచ్చు.ఒక వ్యక్తి కేవలం ఒక ఎన్పీఎస్ అకౌంట్ ను మాత్రమే కలిగి ఉండాలి. ఒక వ్యక్తి భార్యకు కూడా ఆర్థిక భద్రత కల్పించాలని అనుకుంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ లో చేరితే మంచిది.

అయితే 60 సంవత్సరాలు దాటిన తరువాత మాత్రమే ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి నెలకు 5,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే రూ.1,11,98,471 వస్తాయి. మన దేశంలోని పౌరులు ఎవరైనా ఈ స్కీమ్ లో చేరవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఎవరీ నటాలీ బేకర్?.. అమెరికా-ఇరాన్ చర్చలతో ట్రెండ్‌లోకి

ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…

1 minute ago

సచిన్‌తో హీరోయిన్ ప్రేమాయణం?.. అసలు నిజం బయటపెట్టిన నటి

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…

22 minutes ago

విజయవాడ దుర్గమ్మ హుండీ లెక్కలు.. రూ.2.68 కోట్ల ఆదాయం!

విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…

39 minutes ago

సీఎస్‌కేకు మరో షాక్.. ఖలీల్ అహ్మద్ టోర్నీ నుంచి ఔట్

ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…

1 hour ago

హైకోర్టులో స్వయంగా వాదించిన రఘురామ.. ఆకివీడు రామాలయం కేసులో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…

1 hour ago

మునగాకు పొడి మాయలు.. ఈ సమస్యలకు సులభ పరిష్కారం!

ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…

2 hours ago