General News

Naveen Father: నా కొడుకు శవాన్ని తగలబెట్టి వాళ్ళు బిర్యాని తింటున్నారు… వారికి ఉరిశిక్ష పడాలి: నవీన్ తండ్రి

Naveen Father: అబ్దుల్లాపూర్ మెట్ లో బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది కేవలం అమ్మాయి కారణంగా ఇద్దరు స్నేహితులు కొట్టుకొని చివరికి హత్య చేసుకోవడం వరకు వెళ్లారు.అయితే నవీన్ హత్య కేసులో భాగంగా తన స్నేహితుడు హర హర హస్తము మాత్రమే కాకుండా అమ్మాయి హస్తం కూడా ఉందని అలాగే మరో స్నేహితుడు హాసన్ ప్రమేయం కూడా ఉందని తెలుస్తుంది.

నిహారికను నవీన్ ప్రేమిస్తున్నప్పటికీ హరిహర కూడా తనని ప్రేమించడంతో కేవలం ఆ అమ్మాయి కోసం హరిహర నవీన్ ను దారుణంగా చంపారు. నవీను హత్య చేయడమే కాకుండా తన శరీరంలో భాగాలను వేరు చేసే వివిధ ప్రాంతాలలో పడేసారని అయితే పోలీసులకు దొరికిపోతామని అనుమానం రావడంతో తిరిగి ఆ శరీర భాగాలన్నింటిని ఒకచోట చేర్చి ఆధారాలు దొరక్కుండా కాల్చి బూడిద చేశారంటూ నవీన్ తండ్రి ఆరోపణలు చేశారు.

ఈ విధంగా నా కొడుకు శరీరాన్ని కాల్చి వాళ్ళు మాత్రం రెస్టారెంట్ కు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తూ బిర్యానీ తింటున్నారు అంటూ నవీన్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా తన కుమారుడి పట్ల కర్కశంగా ప్రవర్తించిన ఆ ముగ్గురికి తప్పకుండా ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేస్తూ ఆవేదన చెందారు.


Naveen Father: న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటాం…

నా కొడుకు పట్ల ఈ విధంగా ప్రవర్తించిన ఈ ముగ్గురికి తొందరగా ఉరి తీయాలి వారికి కనక ఉరి తీయకపోతే మా కుటుంబ సభ్యులు ముగ్గురం పోలీసుల ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని ప్రస్తుతం తాము బ్రతికే పరిస్థితులలో కూడా లేము అంటూ నవీన్ తండ్రి తన కొడుకుని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. పోలీసులు హసన్ ను ఏ2గా,

ఏ3గా కేసులో చేర్చి ఇప్పటికే విచారిస్తున్న విషయం తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

9 hours ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

9 hours ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

9 hours ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

9 hours ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

12 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

12 hours ago