Samantha – Rashmika: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర తారగా పేరు సంపాదించుకున్న వారిలో సమంత, రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అద్భుతమైన నటన, అందంతో వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు.ఈ క్రమంలోనే సమంత గురించి ఎన్నో నెగిటివ్ కామెంట్లు వచ్చినప్పటికీ ఎంతో సహనంగా భరించారు.
అయితే తాజాగా తన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సమంత ట్విట్టర్ ద్వారా ట్రోలర్స్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నా నిశ్శబ్దాన్ని తెలియనితనం గా… నా మౌనాన్ని అంగీకారంగా, నా దయ నా బలహీనంగా చూడకండి…బలహీనతకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
సమంత ట్వీట్ చేయడంతో ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసింది అంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే సమంత చేసిన ట్వీట్ నేషనల్ క్రష్ రష్మిక స్పందించి పవర్ వర్డ్ అంటూ అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే Word అని రాసి పక్కన పవర్ అనే ఏమోజినీ షేర్ చేశారు.ఈ క్రమంలోనే రష్మిక చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ ట్వీట్ పై నెటిజన్స్ స్పందిస్తూ ఇద్దరూ ఒకరికొకరు బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు. వినేవాడు ఉంటే ఎన్నయినా చెప్తారు. పాపం చైతూ, రక్షిత్ ఇద్దరినీ పిచ్చోళ్లను చేసి ఆడుకున్నారు అంటూ నెటిజన్లు వీరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే మరొక నటించిన స్పందిస్తూ ఆ ఇద్దరికీ అన్యాయం చేసి ఇప్పుడు మాటలు బాగా మాట్లాడుతున్నారు అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…