Featured

2021లో ప్రపంచం వినాశనం.. ఆ భవిష్యవాణితో వెలుగులోకి..?

యుగాంతం గురించి ఇప్పటికే మనం ఎన్నో వార్తలు విని ఉంటాం. అయితే ఆ వార్తలు నిజం అయ్యే అవకాశం లేదని కొందరు కావాలనే యుగాంతం గురించి వార్తలు పుట్టిస్తున్నారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా వచ్చే ఏడాది భూమి అంతం కానుందంటూ ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. నోస్ట్రాడమస్ ప్రిడిక్షన్‌ వచ్చే ఏడాది భూకంపం రానుందని.. ఆ భూకంపం వల్ల భూమి అంతం కానుందని వెల్లడించింది.

భూగ్రహం అంతం కావడానికి ముందు కరువు వల్ల ఈ భూ ప్రపంచం అంతా విలవిలలాడుతుందని ఆ ప్రిడిక్షన్ లో పేర్కొన్నారు. గతంలో నోస్ట్రాడమస్ చెప్పినవి నిజం కావడంతో భూగ్రహం నిజంగానే అంతమవుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు. 465 సంవత్సరాల క్రితం నోస్ట్రాడమస్ ఏం చెప్పారో ఆ మాటలన్నీ నిజం అయ్యాయి. దీంతో ఇప్పుడు కూడా ఆయన చెప్పిన మాటలు నిజమవుతాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

లెస్ ప్రాఫెసీస్ అనే పుస్తకంగా నోస్ట్రాడమస్ కొన్ని వందల సంవత్సరాల క్రితం భవిష్యత్తులో ప్రపంచంలో చోటు చేసుకునే పరిణామాల గురించి పేర్కొన్నారు. ఈ పుస్తకంలో భవిష్యత్తు గురించి మొత్తం 6338 విషయాలను ప్రస్తావించారు. ఆయన ప్రస్తావించిన విషయాల్లో దాదాపుగా అన్ని విషయాలు నిజం కావడం గమనార్హం. నోస్ట్రాడమస్ వైరస్ లు, కరువు, భూకంపాలు. సూర్యుడి విశ్వరూపం, ప్రకృతి వైపరిత్యాల వల్ల భూమి అంతం కానుందని ఉంది.

ప్రపంచం గతంలో ఎప్పుడు చూడని కరువును చూడనుందని . నోస్ట్రాడమస్ పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన పుస్తకంలో హెచ్చరించిన విధంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తూ మానవాళిని ఇబ్బందుల్లోకి నెడుతుండటం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

1 day ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

1 day ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

1 day ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

1 day ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

1 day ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

1 day ago