ఇంగ్లాండ్లో ఓ దుండగుడు కాల్పుల తెగబడ్డాడు. ప్లైమౌత్లో పట్టణంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందినట్లుగా పోలీసులు స్రాథమికంగా నిర్థారించారు. అయితే మృతుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఉగ్రవాదుల ప్రమేయమేమి లేదని పోలీసులు తెలిపారు.
సాయంత్రం 6:10 గంటల సమయంలో ప్లైమౌత్లోని కీహామ్ ప్రాంతంలోని బిడ్డిక్ డ్రైవ్లో తుపాకీ కాల్పులు జరిగాయి. ఈ ఘటన అనంతరం పోలీసులు, అధికారులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. కాల్పుల్లో పదులు సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇది తీవ్రమైన చర్యగా పోలీసులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…