Posani Krishna Murali: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కరోనా బారిన పడ్డారు. ఇదివరకే ఈయన రెండుసార్లు కరోనా బారిన పడగా తాజాగా ఈయన మూడో సారి కరోనా బారిన పడ్డారు.ఈయనకు కరోనా అని తెలియడంతో కుటుంబ సభ్యులు తనని నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..
ఓ సినిమా షూటింగ్లో భాగంగా పూణే వెళ్లినటువంటి పోసాని గురువారం హైదరాబాద్ చేరుకున్నారు.అయితే ఆయనకు ఒంట్లో బాగా లేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకోక పాజిటివ్ అని తెలియడంతో వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈయన మూడోసారి కరోనా బారిన పడటం గమనార్హం.
ప్రస్తుతం కరోనా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీల సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇలా పోసాని కరోనా బారిన పడ్డారని తెలియగానే పలువురు ఈయన క్షేమంగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…