Posani Krishna Murali: నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ మరణించారు. ఈయన మరణ వార్త తెలుసుకున్నటువంటి సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకొని తన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఇక కైకాల మరణ వార్త తెలుసుకున్నటువంటి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కూడా తన మృతికి సంతాపం ప్రకటిస్తూ పోస్టులు చేశారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం కైకాల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలిచి ఉండే పోసాని కృష్ణమురళి సైతం కైకాల సత్యనారాయణ మరణం గురించి స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి పోసాని సత్యనారాయణ మరణం గురించి ఎలా స్పందించారు అనే విషయానికి వస్తే…
చెంచాగిరి చేయకుండా… డ్రామాలు ఆడకుండా నిజాయితీగా బతికిన నటుడు కైకాల సత్యనారాయణ. కాలం ఉన్నంతవరకు కాకపోయినా సినీ కళాకారులు బ్రతికున్నంత కాలం బ్రతికి ఉండే నటుడు కైకాల గారు..జోహార్ అంటూ ఆయన మృతి పట్ల స్పందిస్తూ ఈయన చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…