Pranitha Subhash : పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోర్కి అనే కన్నడ సినిమాతో సినిమాలకి పరిచయం అయింది ప్రణీత. ‘ఎం పిల్లో ఎం పిల్లడో’ సినిమా ద్వారా తెలుగు తెర కు పరిచయం అయ్యింది. అయితే 2021 వ సంవత్సరంలో కర్ణాటక కు చెందిన నితిన్ రాజు ని వివాహం చేసుకున్న విషయం తెలిదిందే. ఎప్పుడు సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటుంది ప్రణీత. 2022 june10 న పండంటి పాప కి జన్మనిచ్చింది. తనకు సంబందించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది.
తనపై ట్రోల్స్ కి దిమ్మ తిరిగే సమాధానం…
ఇటీవల ప్రణీత కొన్నిరోజుల క్రితం భీమన అమావాస్య పూజ సందర్భంగా భర్త నితిన్ రాజ్ కి పాదపూజ చేసి, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే సంప్రదాయాలకు విలువ ఇచ్చి భర్తకు పాద పూజి చేసినందుకు కొందరు నెటిజన్లు ఇంకా ఏ కాలంలో ఉందో అంటూ వెటకారంగా ట్రోల్ చేశారు. ఈ విమర్శలపై తాజాగా ప్రణీత స్పందించింది. మన జీవితంలో జరిగే అన్ని విషయాలకు రెండు కోణాలుంటాయి. 90 శాతం జనాలు పాజిటివ్ గా స్పందిస్తారు. మిగిలినవారు ఇలా నోటికొచ్చినట్లు వాడుతుంటారు. నా భర్త నా ఇష్టం ఇంకేవి నేను పట్టించుకోనని గట్టిగా సమాధానం చెప్పింది.
నటిగా గ్లామర్ ప్రపంచంలో ఉన్నంత మాత్రాన సాంప్రదాయాలకు విలువ ఇవ్వను అనుకుంటున్నారేమో… నేను చిన్నప్పటినుండి ఇలాంటివి చూస్తూ పెరిగాను, ఇలా నేను పెళ్లి అయిన కొత్తలో కూడా చేసాను. పోస్ట్ చేయలేదంతే. నేను మన సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇస్తాను. మోడరన్ గా ఉంటే మాత్రం వీటిని మరచిపోలేము కదా..అని ట్రోల్స్ కు చురకలు వేసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…