Bigg Boss: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ఉల్టా పుల్టా కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ కార్యక్రమం గత సీజన్ తో పోలిస్తే మంచి ఆదరణ సొంతం చేసుకుందని చెప్పాలి. ఇలా ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ పొందడానికి కారణం శివాజీ పల్లవి ప్రశాంత్ అమర్ ముఖ్య కారణమని చెప్పాలి.
రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి వెళ్లి తన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పించారు. అలాగే అమర్ సైతం తన మనసులో ఏది ఉంటే అది బయటకు మాట్లాడుతూ తరచూ పలు వివాదాలను ఎదుర్కొంటు ఫేమస్ అయ్యారు మొత్తానికి మొదట్లోనే బయటకు పోతాడు అనుకున్నటువంటి అమర్ టైటిల్ రేస్ వరకు చేరుకున్నారు. ప్రస్తుతం టైటిల్ రేస్ లో అమర్ పల్లవి ప్రశాంత్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే.
ఇక సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి అమర్ పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే యూట్యూబ్ లో పల్లవి ప్రశాంత్ ఓటింగ్లో మొదటి స్థానంలో ఉండగా ఇన్స్టాగ్రామ్ లో అమర్ మొదటి స్థానంలో ఉన్నారు ఇలా టైటిల్ రేస్ లో వీరిద్దరే ఉన్నారని తెలుస్తోంది. ఇక శివాజీ అన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో టాప్ త్రీ లో ఉన్నారు.
ఈ సీజన్ మొదట్లో శివాజీనే విన్నర్ అవుతారంటూ అందరూ భావించారు కానీ పల్లవి ప్రశాంత్ తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకోవడమే కాకుండా కామన్ మ్యాన్ అనే సానుభూతి కూడా సంపాదించారు. ఇక అమర్ కూడా పెద్ద ఎత్తున తన పెర్ఫార్మెన్స్ ద్వారా టైటిల్ రేస్ లోకి వచ్చారు. ఇక సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ పోల్స్ ఆధారంగా అమర్ ప్రశాంత్ మధ్య గట్టి పోటీ ఉండగా ఎక్కువ భాగం ప్రశాంత్ విజేతగా నిలుస్తారని తెలుస్తోంది.
టాప్ లో ప్రశాంత్…
ఈయనకు ఫాలోయింగ్ ఎక్కువగా రావడమే కాకుండా ఫిజికల్ టాస్కులు కూడా మంచిగా ఆడుతున్నారు అదేవిధంగా కామన్ మ్యాన్ అనే సింపతి కూడా వర్కౌట్ కావడంతో తనకు ప్లస్ పాయింట్ కానందని విజేతగా పల్లవి ప్రశాంత్ ట్రోఫీ అందుకోబోతున్నారంటూ ఈ వార్తలు పైరల్ అవుతున్నాయి మరియు కార్యక్రమానికి విజేతగా నిలబడేది ఎవరు అనేది తెలియాలి అంటే మరొక ఏడు రోజులు వెయిట్ చేయాలి.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…