ప్రముఖ బాలీవుడు నటుడు అనుపమ్ శ్యామ్ (63) ఇకలేరు. ముంబై సిటీ ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స పోందుతూ ఆదివారం రాత్రి తుదిశ్యాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో భాదపడుతున్న ఆయన రెండు రోజుల క్రితం అస్వస్థతకు గరికావడంతో కుటుంబ సభ్యులు అనుపమ్ను ముంబైలోని సిటీ ఆస్పత్రిలో చేర్చారు.
అక్కడ ఆయిన పరిస్థితి మరింతగా విషమించడంతో మృతి చెందారు. అనుపమ్ ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’ ,పాటు స్లమ్డాగ్ మిలియనీర్, బందిపోటు, క్వీన్ లాంటి పలు పాప్లార్ టీవీ సీరియల్స్ నటించారు. ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’ సీరియల్లో తన నటనకు ఆయన విమర్శకుల నుంచి ప్రశంసలు పోందారు. ఇటివలే ఈ సెకండ్ సీజన్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…