ప్రముఖ బాలీవుడు నటుడు అనుపమ్ శ్యామ్ (63) ఇకలేరు. ముంబై సిటీ ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స పోందుతూ ఆదివారం రాత్రి తుదిశ్యాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో భాదపడుతున్న ఆయన రెండు రోజుల క్రితం అస్వస్థతకు గరికావడంతో కుటుంబ సభ్యులు అనుపమ్ను ముంబైలోని సిటీ ఆస్పత్రిలో చేర్చారు.
అక్కడ ఆయిన పరిస్థితి మరింతగా విషమించడంతో మృతి చెందారు. అనుపమ్ ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’ ,పాటు స్లమ్డాగ్ మిలియనీర్, బందిపోటు, క్వీన్ లాంటి పలు పాప్లార్ టీవీ సీరియల్స్ నటించారు. ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’ సీరియల్లో తన నటనకు ఆయన విమర్శకుల నుంచి ప్రశంసలు పోందారు. ఇటివలే ఈ సెకండ్ సీజన్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…