ప్రముఖ బాలీవుడు నటుడు అనుపమ్ శ్యామ్ (63) ఇకలేరు. ముంబై సిటీ ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స పోందుతూ ఆదివారం రాత్రి తుదిశ్యాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో భాదపడుతున్న ఆయన రెండు రోజుల క్రితం అస్వస్థతకు గరికావడంతో కుటుంబ సభ్యులు అనుపమ్ను ముంబైలోని సిటీ ఆస్పత్రిలో చేర్చారు.

అక్కడ ఆయిన పరిస్థితి మరింతగా విషమించడంతో మృతి చెందారు. అనుపమ్ ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’ ,పాటు స్లమ్డాగ్ మిలియనీర్, బందిపోటు, క్వీన్ లాంటి పలు పాప్లార్ టీవీ సీరియల్స్ నటించారు. ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’ సీరియల్లో తన నటనకు ఆయన విమర్శకుల నుంచి ప్రశంసలు పోందారు. ఇటివలే ఈ సెకండ్ సీజన్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.































