జాతీయ జెండాను ఎగురవేసి ర్యాలీని నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యక్తం అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండడం బాధాకరమన్నారు. కేసీఆర్ పాలనలో జాతీయ జెండా ఎగురవేస్తే కేసులు పెడతాం, రౌడీషీట్లు తెరుస్తాం అని పోలీసులు బెదిరించడం సిగ్గుచేటని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా ప్రతి ఏడాది గోషామహల్ నియోజకవర్గంలో ఆగస్టు 15న చిన్నపాటి ర్యాలీ తీస్తామని రాజాసింగ్ అన్నారు. జాతీయ పతాకాలతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంటుందని చెప్పారు. రెండేళ్ల క్రితం ర్యాలీ తీసినందుకు ట్రాఫిక్ జామ్ అయిందనే సాకుతో కొందరిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ సారి కూడా అనుమతి అడిగితే పోలీసులు నిరాకరించారని వెల్లడించారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…