Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకొంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మీ పట్ల స్టార్ కమెడియన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సీనియర్ కమెడియన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆటో రాంప్రసాద్ రష్మీ పట్ల చేసినటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఆటో రాంప్రసాద్ స్కిట్ లో భాగంగా రష్మీ వద్దకు వెళ్లి ఈ రాత్రికి వస్తావా అంటూ తనతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తూ మాట్లాడారు. అసలు నేనెందుకు రావాలి రాత్రికి అంటూ రష్మీ అనడంతో రాత్రికి ఎందుకు వస్తారో తెలియదా అంటూ తెగ సిగ్గు పడిపోయారు. ఇలా రాంప్రసాద్ సిగ్గుపడుతూ ఉండగా అక్కడే ఉన్నటువంటి జడ్జ్ ఇంద్రజ స్పందించారు.
రశ్మిని ఇలా అడుగుతూ రాంప్రసాద్ సిగ్గుపడుతూ ఉండగా వెంటనే ఇంద్రజ ఏయ్ అంటూ గట్టిగా అరిచారు. దీంతో రాంప్రసాద్ ఒక్కసారిగా ఉలికి పడుతూ మా ఊర్లో జాతరుంది అందుకే పిలిచామండి అంటూ కవర్ చేసుకుంటారు.అయితే ఇదంతా కూడా స్కిట్ లో భాగమని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ కావడంతో మీరు మీ చెత్త డబుల్ మీనింగ్ డైలాగులు ఇకపై మీరు మారరా అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…