Ravinder -Mahalakshmi: ఇటీవల కాలంలో ట్రెండింగ్ కపుల్స్ గా మహాలక్ష్మి రవీందర్ జంట బాగా పాపులర్ అయింది.వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారీ కాయంతో ఉన్నటువంటి రవీందర్ ను నటి మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఈ జంట సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.
తాజాగా ఈ జంట హనీమూన్ కోసం అమెరికా వెళ్లి తిరిగి వచ్చారు. వీరి హనీమూన్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇదిలా ఉండగా తాజాగా ఈ జంటకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తమిళంలో అక్టోబర్ 9వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ప్రసారం అవుతుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి రవీంద్ర ఇద్దరు పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
మొదటి సీజన్ నుంచి రవీందర్ బిగ్ బాస్ కార్యక్రమాలను వీక్షిస్తూ వచ్చారు.ఈ క్రమంలోనే ఈ సీజన్లో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు వీరిద్దరి పేర్లను పరిశీలించారని వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
మరి నిజంగానే వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారా లేకపోతే రవీంద్ర మాత్రమే పాల్గొనబోతున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అక్టోబర్ 9వ తేదీ వరకు వేసి చూడాలి. ఇక వీరిద్దరికి ఇది రెండవ వివాహం కావడంతో వీరి పెళ్లి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చింది.ఇలా ఈ జంట పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున వీరిపై విమర్శలు వచ్చినప్పటికీ వీరు మాత్రం ఆ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా సంతోషంగా ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఆరాధించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి కారణం లడ్డూ నాణ్యత…
ఆంధ్రప్రదేశ్లో వేసవి వేడి క్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచే ఎండలు మండిపోతుండగా, పగటిపూట ఉష్ణోగ్రతలు వేగంగా ఎగబాకుతున్నాయి. ఇలాంటి సమయంలో…
ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పాతకాలం నుంచి వాడుతున్న మొక్కలు, వనమూలికలపై మళ్లీ ఆసక్తి పెరిగింది. అలాంటి వాటిలో…
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…