ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానని సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగుల వేతనాలలో కోత విధించేందుకు సిద్ధమవుతున్నారు. అదే క్రమంలో అయన తన వేతనాన్ని పూర్తిగా వదులుకున్నారు. 2008-09 నుంచి సుమారు 12 సంవత్సరాలుగా అయన అదే వేతనాన్ని అందుకుంటున్నారు. ఈ సారి దాన్ని వదులుకున్నారు ముఖేష్ అంబాని. కరోనా ప్రభావం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయిల్ మరియు గ్యాస్ డివిజన్లలో భారీగా కోత ఉండబోతుందని తెలిపింది. ఆయా డివిజన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలలో యాభై శాతం వరకు కోతలు విధించనున్నట్టు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో నిర్వహణ వ్యయాలను భరించాలంటే ఈ కోతలు తప్పవని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుండి అమలు లోకి వస్తుందని తెలిపింది. ఈ క్రమంలో ముఖేష్ అంబాని ఆయన పూర్తీ వేతనాన్ని వదులుకున్నారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సీనియర్ ఎక్సిక్యూటివ్స్ వేతనాల్లో 30 నుంచి 50 శాతం వరకు కోత ఉంటుందని పేర్కొన్నారు. 15 లక్షల కంటే ఎక్కువ వేతనం అందుకునే ఉద్యోగులలో 10 శాతం కోత విధిస్తున్నారు.. అయితే 15 లక్షల కంటే తక్కువ వేతనాన్ని అందుకునే ఉద్యోగులకు మాత్రం ఎటువంటి కోత విధించడం లేదని తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…