సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు టీపీసిసి రేవంత్ రెడ్డి. ఖమ్మం జైలులో మహిళల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా సెప్టెంబర్ 17లోపు గిరిజనులకు పోడు భూములకు పట్టాలివ్వాలని అన్నారు రేవంత్ రెడ్డి. ఎస్సీ, గిరిజనులకు రూ.10లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.



























