RK Roja : రోజా తెలుగులో మొదట రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ‘ప్రేమ తపస్సు’ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. తరువాత తెలుగులో అగ్ర హీరోలు అందరితోనూ నటించి టాప్ హీరోయిన్ గా వెలిగారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో కూడా నటించారు. 1990 లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. టీడీపీ లో మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో, ఇపుడు వైస్సార్సీపీ లో ఉన్నారు. ప్రస్తుతం రోజా టూరిజం సంస్కృతిక యువజన మంత్రి గా పదవిని చేబట్టారు. రాజకీయాల్లో బిజీ గా ఉంటూ… సినిమాలకు దూరమైనా బుల్లితెర మీద పలు కార్యక్రమాలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించినప్పటికీ మంత్రి పదవి చేబట్టిన తరువాత వాటికి కూడా దూరమయ్యారు.
దాదాపు 11 ఏళ్ళు ప్రేమలో…
రోజా తమిళ్ లో సెల్వమణి దర్శకత్వంలో ‘చెంబురతి’ సినిమా ద్వారా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అపుడే వీరిమధ్య ప్రేమ చిగురించందని చెప్పవచ్చు. అయితే రోజా సోదరులు తన కెరీర్ కోసం చాలా కడ్తపడ్డారట. రోజా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి వారిని సెటిల్ చెయ్యాలని భావించి, ప్రముఖ దర్శకుడు అయిన సెల్వమనిని ప్రేమించినప్పటికీ వెంటనే పెళ్లి చేసుకోలేదట.
రోజా తన సోదరుల సెటిల్మెంట్ కోసం 11 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ప్రేమను కొనసాగించారు. జీవితంలో చాలా కష్టాల అనంతరం 2002 లో డైరెక్టర్ సెల్వమణి ని వివాహం చేసుకున్మారు. వివాహం తరువాత సినిమాలకు దూరం అయ్యారు రోజా. అయితే ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…