సినీ నటుడు సాయిధరమ్ తేజ్ కి జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసామని, ఆ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడి 45 రోజులు చికిత్స పొందారు. ఆయన పూర్తిగా కోలుకున్న తరువాత ఇటీవల బయటకు వచ్చాడు.
ఈ నేపధ్యంలో ’91 CRPC కింద సాయిధరమ్ తేజ్ కు నోటీసులు జారీ చేసాం. అతని లైసెన్స్, బైక్ RC, ఇన్సురెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలన్నీ తమకు ఇవ్వాలని అడిగాం కానీ అతని నుంచి ఇప్పటివరకు ఎటువంటి వివరణ రాలేదు. త్వరలోనే సాయిధరమ్ తేజ్ పై చార్జ్ షీట్ దాఖలు చేస్తాం’ అంటూ స్పష్టం చేసారు హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.
వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ వేడి వాతావరణం మన ఆరోగ్యంపై మాత్రమే కాకుండా…
హిందూ ఆచారాల్లో పూజ అనంతరం తీర్థం స్వీకరించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. ఇది కేవలం నీటిగా కాకుండా, మంత్రోచ్ఛారణతో పవిత్రత…
రక్తపోటు సమస్యను చాలా మంది సాధారణంగా తీసుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా…
రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…