సినీ నటుడు సాయిధరమ్ తేజ్ కి జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసామని, ఆ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడి 45 రోజులు చికిత్స పొందారు. ఆయన పూర్తిగా కోలుకున్న తరువాత ఇటీవల బయటకు వచ్చాడు.
ఈ నేపధ్యంలో ’91 CRPC కింద సాయిధరమ్ తేజ్ కు నోటీసులు జారీ చేసాం. అతని లైసెన్స్, బైక్ RC, ఇన్సురెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలన్నీ తమకు ఇవ్వాలని అడిగాం కానీ అతని నుంచి ఇప్పటివరకు ఎటువంటి వివరణ రాలేదు. త్వరలోనే సాయిధరమ్ తేజ్ పై చార్జ్ షీట్ దాఖలు చేస్తాం’ అంటూ స్పష్టం చేసారు హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…