సినీ నటుడు సాయిధరమ్ తేజ్ కి జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసామని, ఆ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడి 45 రోజులు చికిత్స పొందారు. ఆయన పూర్తిగా కోలుకున్న తరువాత ఇటీవల బయటకు వచ్చాడు.
ఈ నేపధ్యంలో ’91 CRPC కింద సాయిధరమ్ తేజ్ కు నోటీసులు జారీ చేసాం. అతని లైసెన్స్, బైక్ RC, ఇన్సురెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలన్నీ తమకు ఇవ్వాలని అడిగాం కానీ అతని నుంచి ఇప్పటివరకు ఎటువంటి వివరణ రాలేదు. త్వరలోనే సాయిధరమ్ తేజ్ పై చార్జ్ షీట్ దాఖలు చేస్తాం’ అంటూ స్పష్టం చేసారు హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…