Samantha : సమంత, నాగ చైతన్య ఈ జంట విడిపోయినప్పటి నుండి నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నారు. వీరికి సంబంధించిన ఏ విషయమైన సోషల్ మీడియాలో బాగా నానుతుంటుంది. నాలుగేళ్ళ వీళ్ళ వివాహ బంధానికి గత ఏడాది వీళ్ళు విడాకులతో ముగింపు పలికారు. ఇక అప్పటి నుండి సామ్ ను చైతూ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం, సామ్ ఫ్యాన్స్ చైతు ని ట్రోల్ చేయడం జరుగుతోంది. సమంత, నాగచైతన్య వాళ్ళ జీవితాల్లో బిజీగా ఉన్నారు. సినిమా ప్రాజెక్ట్స్, మరో వైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు.
అలాంటిదాని కోసం మావాడు దేవదాస్ లాగా వెయిట్ చేయాలా….
ఇక తాజాగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళతో డేటింగ్ లో ఉన్నాడంటూ హిందీ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నాగచైతన్య శోభిత హైదరాబాద్ మేజర్ షూటింగ్ కోసం వచ్చినపుడు హోటల్ కి పలుమార్లు వెళ్లినట్లు, అలాగే నాగ చైతన్య కొత్త ఇంటికి శోభిత కూడా కొన్నిసార్లు వెళ్లిందని అలా వీళ్ళు మీడియాలో కంట పడ్డారని కథనాలు వస్తున్నాయి. ఇక ఈ విషయంలో సామ్ పిఆర్ టీం చైతూ మీద రూమర్స్ ప్రచారం చేయిస్తున్నారంటు నిన్న సోషల్ మీడియాలో సమంత ను ట్రోల్ చేసారు. దీనికి సామ్ ఇలా పోస్ట్ పెట్టింది… అమ్మాయి పై రూమర్ వస్తే అమ్మాయిదే తప్పు అదే అబ్బాయి పై రూమర్ వస్తే అమ్మాయి చేయించింది అంటున్నారు మీరు మారరా.
ఇక మరో నెటిజెన్ సమంత ను చాలా అసభ్యకరంగా ట్వీట్ చేసాడు. సమంత ఒక వేశ్య, బట్టలు విప్పి బజారులో తిరగమని చెప్పు, ఈ ఐటెం దాని కోసం మా వాడు దేవదాసులా ఉండాలా..?” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ పై సమంత స్పందిస్తూ, “నిజంగా భయపడాలి” అని అంటూ రెండు స్మైల్ ఎమోజీలను జోడించింది. వెటకారంగా భయపడినట్లు పోస్ట్ పెట్టింది సామ్. అయితే ఆ వెంటనే ఈ ట్వీట్ ను సదరు నెటిజెన్ తొలగించడం విశేషం. అయితే అతని పై చాలా మంది ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…