Samantha Father: సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని ఒక సంవత్సరం కావస్తోంది.ఇలా వీరు విడాకులతో విడిపోయి ఏడాది కావస్తున్నప్పటికీ వీరి విడాకుల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే నాగచైతన్య సమంత వీరి వివాహ బంధం గురించి మరిచిపోయి ఎవరి సినీ కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్లో ముందుకు వెళ్తున్న ఈ సెలబ్రిటీలకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.
ఇక సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత వీరి ఇరువురు కుటుంబాలు ఇప్పటివరకు వీరి విడాకులపై ఏమాత్రం స్పందించలేదు.తాజాగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు సమంత నాగచైతన్య విడాకులపై స్పందిస్తూ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమంత నాగచైతన్య విడాకుల విషయం తెలియగానే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిందని వెల్లడించారు.
ఒక్కసారిగా వీరిద్దరూ తీసుకున్న ఈ నిర్ణయం విని కళ్ళ ముందు చీకటి కమ్ముకుందని ఈ విషయం గురించి మరొకసారి ఆలోచన చేస్తే బాగుండేదనిపించింది. అయినా తన కూతురు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో న్యాయం ఉంటుందని ఈయన పేర్కొన్నారు. ఈ విధంగా సమంత నాగచైతన్య ప్రేమికులుగా భార్యాభర్తలుగా విడిపోయిన స్నేహితులుగా తమ జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఈయన ఆకాంక్షించారు.
ఇక నాగచైతన్య గురించి ఈయన చెప్పుకొస్తూ నాగచైతన్యతో తన కుటుంబం గడిపిన ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేని ఈ సందర్భంగా నాగచైతన్యత తమకున్న అనుబంధం గురించి కూడా తెలియజేశారు. ఈ విధంగా నాగచైతన్య సమంత విడాకులపై సమంత తండ్రి చేసిన ఎమోషనల్ పోస్ట్ చేస్తుంటే సమంత ఫ్యామిలీ నాగచైతన్యను ఎంతగా అభిమానించారో అర్థమవుతుంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…