తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ఫలితాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపధ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్ధి సంఘాలు భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. అసలు చదువు చెప్పకుండా విద్యార్దులను పరీక్షలలో ఫెయిల్ చేయాసారంటూ ఆరోపించారు.
ఇంటర్నెట్ కనెక్షన్ లేక చాలా మంది విద్యార్దులు ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోయారని, అందువల్ల ఫెయిల్ అయిన విధ్యార్దులందరినీ పాస్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు విద్యార్ధి సంఘాల నాయకులు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్టేషన్ కు తరలించారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…