తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ఫలితాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపధ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్ధి సంఘాలు భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. అసలు చదువు చెప్పకుండా విద్యార్దులను పరీక్షలలో ఫెయిల్ చేయాసారంటూ ఆరోపించారు.
ఇంటర్నెట్ కనెక్షన్ లేక చాలా మంది విద్యార్దులు ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోయారని, అందువల్ల ఫెయిల్ అయిన విధ్యార్దులందరినీ పాస్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు విద్యార్ధి సంఘాల నాయకులు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్టేషన్ కు తరలించారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…