తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ఫలితాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపధ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్ధి సంఘాలు భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. అసలు చదువు చెప్పకుండా విద్యార్దులను పరీక్షలలో ఫెయిల్ చేయాసారంటూ ఆరోపించారు.
ఇంటర్నెట్ కనెక్షన్ లేక చాలా మంది విద్యార్దులు ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోయారని, అందువల్ల ఫెయిల్ అయిన విధ్యార్దులందరినీ పాస్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు విద్యార్ధి సంఘాల నాయకులు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్టేషన్ కు తరలించారు.
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…