బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి. ఈమె పరిచయం గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరలో పలు షో లలో యాంకరింగ్ చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు అందుకుంది. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది శ్రీముఖి. ఇక యాంకరింగ్ తో మాత్రం బాగా సందడి చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. పైగా తనకు ఉన్న ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు.
యాంకర్ రవితో కలిసి పటాస్ షో తో మంచి గుర్తింపు అందుకుంది. ఇక రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా పాల్గొని చివరి వరకు తన ఆటతో బాగా మెప్పించింది. ఇక చివరిలో రన్నరప్ గా నిలిచింది. వెండితెరపై నటించిన శ్రీముఖికి అంతగా గుర్తింపు రాలేదు కానీ బుల్లి తెరపై మాత్రం మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఖాళీ సమయాలలో ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తుంది. తెగ ట్రిప్పులు కూడా చేస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతుంది. ఇక ఈ మధ్య తన ఇన్ స్టా వేదికగా ఫన్నీ వీడియోలతో తెగ నవ్విస్తుంది. అంతేకాకుండా డాన్స్ స్టెప్పులతో కూడా బాగా సందడి చేస్తుంది. ఇక పొట్టి పొట్టి బట్టలతో యువతను కళ్లార్పకుండా చేస్తుంది. తాజాగా శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్పులు వేయగా ఆ డాన్స్ వీడియోను తన ఇన్ స్టా వేదికగా అభిమానులకు పంచుకుంది.
ఈ మధ్య ఇన్ స్టా లో బాగా వైరల్ గా మారిన తమిళ పాటకు శేఖర్ మాస్టర్ తో కలిసి డాన్స్ చేసింది. పొట్టి స్కర్ట్ ధరించి బాగా అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. పైగా దీనికి సాంగ్ అంత బాగా రాకపోయి ఉండవచ్చని క్యాప్షన్ కూడా ఇవ్వగా ఈ వీడియోని చూసి నెటిజనులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…