Movie News

పరువు పోయిందంటూ..పోలీసులు ముందే కన్నీటిపర్యంతమైన శిల్పాశెట్టి..!

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పోర్నోగ్రఫీ కేసు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ కేసు విషయంలో ముంబై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ ఈ పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రాజ్ కుంద్రా భార్య అయినటువంటి బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు ఆమెను కూడా విచారణ చేపట్టారు.

ఈ క్రమంలోనే కస్టడీలో ఉన్నటువంటి రాజ్ కుంద్రాను తీసుకొని పోలీసులు అతని నివాసానికి వెళ్లి సోదాలు నిర్వహించడంతో పోలీసులకు పలు ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పోలీసులు శిల్పా శెట్టి దంపతులను విచారిస్తున్న నేపథ్యంలో ఆమె పోలీసుల ఎదుట కన్నీటిపర్యంతమైనట్లు తెలుస్తోంది.

రాజ్ కుంద్రా ఈ విధంగా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు కావడంతో తన పరువు మొత్తం పోయిందని నటి బావోద్వేగం అయినట్లు సమాచారం. అదేవిధంగా ఈ కేసుల వ్యవహారం వల్ల ఆమెకు వచ్చిన అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ కావడంతో ఆమె కెరీర్ పరంగా ఎంతో నష్టపోయినట్లు తెలుస్తోంది.

పోలీసులు రాజ్ కుంద్రాను తీసుకొని జూహులో ఉన్నటువంటి తన ఇంటికి వెళ్లిన నేపథ్యంలో శిల్పాశెట్టి తన భర్తతో గొడవపడ్డారనే సమాచారం వినబడుతోంది. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో భాగంగా శిల్పాశెట్టి తన భర్తకు మద్దతుగా నిలిచింది. తన భర్త తీసినది ఫోర్న్ సినిమాలు కాదని ఈ సందర్భంగా శిల్పాశెట్టి వాంగ్మూలం ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కేరళ సీఎంకు లేఖ.. మోనాలిసా కేసులో కొత్త ట్విస్ట్

‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…

3 minutes ago

పచ్చదనం మంచిదే కానీ.. ఈ చెట్లకు దూరంగా ఉండండి!

ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…

26 minutes ago

భారత ఆధ్యాత్మికతను మార్చిన ఇద్దరు మహానుభావులు! అద్వైతం, విశిష్టాద్వైతం.. అసలు తేడా ఏమిటి?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…

56 minutes ago

ఊరికి వస్తే చంపేస్తామంటూ హెచ్చరిక.. నటి షాకింగ్ అనుభవాలు

తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…

1 hour ago

విష్ణువు అవతారాల్లో ప్రత్యేకమైనది ఎందుకు పరశురాముడు?

హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…

1 hour ago

రోజా రీ-ఎంట్రీ రెడీ.. ‘ఫ్యామిలీ అసెంబ్లీ’తో బుల్లితెరపై సందడి

సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…

2 hours ago