Shruthi Hassan: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక తాజాగా ఈమె చిరంజీవి బాలకృష్ణ సరసన నటించిన వీర సింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా విడుదలై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
సోషల్ మీడియా వేదికగా తన సినిమా విషయాలను వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఈమె గత కొద్దిరోజులుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నానని తన వ్యాధి గురించి బయటపెట్టారు. ఇలా శృతిహాసన్ మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స కూడా తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.
నేను బాధపడుతున్న ఈ సమస్య కారణంగా కొన్నిసార్లు ఎక్కువగా ఆవేశ పడిపోతానని అలాగే సహనం కూడా కోల్పోతున్నానని తెలిపారు.అయితే నాకున్న ఈ సమస్యను బయట పెట్టడానికి మొదట్లో భయపడ్డాను. అయితే ఇలాంటి సమస్యలను దాచిపెట్టడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందన్న ఉద్దేశంతోనే నా సమస్యను అందరితో పంచుకున్నానని శృతిహాసన్ తెలిపారు.
ఇంట్లో అయిన షూటింగ్ లొకేషన్లో అయినా తాను అనుకున్నది జరగకపోతే తనకు చాలా కోపం వస్తుందని,ఈ పరిస్థితి తీవ్రతరం కాకుండా వెంటనే తెరపి కూడా తీసుకుంటున్నానని తెలిపారు. అలాగే ఈ సమస్య నుంచి బయటపడటానికి తాను సంగీతం కూడా వింటున్నానని ఈమె తన వ్యాధి గురించి తెలియజేస్తూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…