కరోనా ఉదృతి నేపధ్యంలో, లాక్ డౌన్ ఉన్న కాలంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతోమందికి అండగా నిలిచాడు. వేలాది మందికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుత సెకండ్ వేవ్ లో కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు సోనూసూద్.
ఏపీ లోని కర్నూలు మరియు నెల్లూరు జిల్లాల్లో మొట్టమొదటి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సోనూసూద్ మానవతా హృదయానికి ప్రజలందరూ జేజేలు పలుకుతున్నారు. మరోవైపు సోనూసూద్ అభిమానులు ఆయన కటౌట్కు పాలాభిషేకాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాలను వృధా చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు సోనూసూద్. పాలు అవసరమైన వారి కోసం వాటిని అందజేయాలని, అంతే గానీ ఇలా పాలను వృధా చేయొద్దని తన ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. పాలాభిషేకాలు చేస్తున్న వీడియోలను ట్యాగ్ చేస్తూ పాలను పేదరికంలో ఉన్న వారికి అందజేయాలని సూచించారు.
ప్రకృతిలో లభించే పండ్లలో కొన్నివి చూసేందుకు విచిత్రంగా కనిపించినా, వాటి లోపల దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి.…
ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా నొప్పి, జ్వరం వంటి సంకేతాలు కనిపిస్తాయని అనుకుంటాం. అయితే కొన్ని వ్యాధులు ఎలాంటి స్పష్టమైన…
వేసవి కాలంలో లభించే అరుదైన పండ్లలో పాల పండు ఒకటి. చాలా మందికి ఈ పండు గురించి పెద్దగా తెలియకపోయినా,…
ప్రతి ఇంటి వంటగదిలో సులభంగా దొరికే బేకింగ్ సోడా, వంటల్లో మాత్రమే కాదు, రోజువారీ పనుల్లో కూడా ఎంతో ఉపయోగకరంగా…
నవజాత శిశువుల సంరక్షణలో మసాజ్ ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతోంది. భారతీయ కుటుంబాల్లో ఇది తరతరాలుగా కొనసాగుతున్న అలవాటు అయినప్పటికీ,…
తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…