బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలికి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు అధికారిక ప్రకటన చేసాయి. నిన్న రాత్రి RTPCR టెస్టులు చేయగా కోరోనా పాజిటివ్ అని నిర్దారణ అయినట్టు బిసీసీఐ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం సౌరవ్ గంగూలి కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుటున్నారని, ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. స్వల్ప లక్షణాలు ఉండటంతో నిన్న సౌరవ్ గంగూలీ RTPCR టెస్టు చేయించుకున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారంతా తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా ఈ ఏడాది జనవరిలో గంగూలీ కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. కొన్ని రోజులకు కోలుకున్న విషయం తెలిసిందే..
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…