బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలికి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు అధికారిక ప్రకటన చేసాయి. నిన్న రాత్రి RTPCR టెస్టులు చేయగా కోరోనా పాజిటివ్ అని నిర్దారణ అయినట్టు బిసీసీఐ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం సౌరవ్ గంగూలి కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుటున్నారని, ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. స్వల్ప లక్షణాలు ఉండటంతో నిన్న సౌరవ్ గంగూలీ RTPCR టెస్టు చేయించుకున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారంతా తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా ఈ ఏడాది జనవరిలో గంగూలీ కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. కొన్ని రోజులకు కోలుకున్న విషయం తెలిసిందే..
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…