పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గతకొంత కాలంగా జరుగుతున్నా ఆందోళనలు జరుగుతున్నాయి.. తాజాగా ఢిల్లీలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.. దీనిపై 200 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం నుంచి జరిగిన ఈ హిసాత్మక ఘటనపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అటు సినీ ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పందిస్తున్నారు.
తాజగా సూపర్ స్టార్ రాజనీకాంత్ కూడా ఈ విషయంపై తీవ్రంగా మండి పడ్డారు. ఢిల్లీ అల్లర్లకు కేంద్ర వైఖరే కారణం అని మండిపడ్డారు. తాను బీజేపీ మద్దతు దారుని కాదని.. బీజేపీ ని వెనకేసుకువచ్చే ఆలోచనలు తనకు లేవని చెప్పారు. సీఏఏ వల్ల ముస్లింలకు నష్టం జరిగితే వారికీ తోడుగా ఉండి తాను పోరాడతానని స్పష్టం చేసారు రజనీకాంత్.
ఈ అల్లర్ల విషయంలో కేంద్ర నిఘా సంస్థ వైఫల్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై కేంద్ర భాద్యత వహించి, ఘర్షణలను అరికట్టాలని రజనీకాంత్ అన్నారు. ఢిల్లీలో ఆందోళనలను అదుపుచేయాలని ఒక వేళ అలా అదుపుచేయలేనపుడు… ప్రభుత్వం నుంచి తప్పుకోవడం మంచిదని ఎద్దేవ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. కులం, మతం పేరుతొ జరుగుతున్న ఈ రాజకీయాలు చేయడం చాలా దురదృష్టకరమని రజనీకాంత్ పేర్కొన్నారు.
ప్రకృతిలో లభించే పండ్లలో కొన్నివి చూసేందుకు విచిత్రంగా కనిపించినా, వాటి లోపల దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి.…
ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా నొప్పి, జ్వరం వంటి సంకేతాలు కనిపిస్తాయని అనుకుంటాం. అయితే కొన్ని వ్యాధులు ఎలాంటి స్పష్టమైన…
వేసవి కాలంలో లభించే అరుదైన పండ్లలో పాల పండు ఒకటి. చాలా మందికి ఈ పండు గురించి పెద్దగా తెలియకపోయినా,…
ప్రతి ఇంటి వంటగదిలో సులభంగా దొరికే బేకింగ్ సోడా, వంటల్లో మాత్రమే కాదు, రోజువారీ పనుల్లో కూడా ఎంతో ఉపయోగకరంగా…
నవజాత శిశువుల సంరక్షణలో మసాజ్ ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతోంది. భారతీయ కుటుంబాల్లో ఇది తరతరాలుగా కొనసాగుతున్న అలవాటు అయినప్పటికీ,…
తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…