పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గతకొంత కాలంగా జరుగుతున్నా ఆందోళనలు జరుగుతున్నాయి.. తాజాగా ఢిల్లీలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.. దీనిపై 200 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం నుంచి జరిగిన ఈ హిసాత్మక ఘటనపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అటు సినీ ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పందిస్తున్నారు.
తాజగా సూపర్ స్టార్ రాజనీకాంత్ కూడా ఈ విషయంపై తీవ్రంగా మండి పడ్డారు. ఢిల్లీ అల్లర్లకు కేంద్ర వైఖరే కారణం అని మండిపడ్డారు. తాను బీజేపీ మద్దతు దారుని కాదని.. బీజేపీ ని వెనకేసుకువచ్చే ఆలోచనలు తనకు లేవని చెప్పారు. సీఏఏ వల్ల ముస్లింలకు నష్టం జరిగితే వారికీ తోడుగా ఉండి తాను పోరాడతానని స్పష్టం చేసారు రజనీకాంత్.
ఈ అల్లర్ల విషయంలో కేంద్ర నిఘా సంస్థ వైఫల్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై కేంద్ర భాద్యత వహించి, ఘర్షణలను అరికట్టాలని రజనీకాంత్ అన్నారు. ఢిల్లీలో ఆందోళనలను అదుపుచేయాలని ఒక వేళ అలా అదుపుచేయలేనపుడు… ప్రభుత్వం నుంచి తప్పుకోవడం మంచిదని ఎద్దేవ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. కులం, మతం పేరుతొ జరుగుతున్న ఈ రాజకీయాలు చేయడం చాలా దురదృష్టకరమని రజనీకాంత్ పేర్కొన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…