బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన బావ క్లైవ్ కుందర్ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ విషయాన్ని విక్రాంత్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. The co-pilot who flew the plane ...
నిన్న గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన AI171 విమానం అహ్మదాబాద్ నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 230 ...
అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్ట్కు 242 మందితో ఎయిరిండియా విమానం బయలుదేరింది. టేకాఫ్ తీసుకున్న 2 నిమిషాల్లోనే గుజ్సెల్ విమానాశ్రయ సమీపంలో కుప్పకూలింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ...
గుజరాత్ విమాన ప్రమాదం ఎంత విషాదకరమో కదా! ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ, ఆ దుర్ఘటనలోనూ ఒక అద్భుతం జరిగింది. కళ్ల ముందే విమానం మంటల్లో కాలిపోతుంటే, అందులో ఉన్న 242 మందిలో ఎవరూ బతికి ఉండరని అందరూ అనుకున్నారు. కానీ, ...
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఒక హృదయ విదారక విషాదం. ఈ దురదృష్టకరమైన సంఘటనలో ఇద్దరు పైలట్లు మరియు 10 మంది సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి, ...
గుజరాత్లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను విషాదం చోటు చేసుకుంది. లండన్కు బయలుదేరిన AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దుర్ఘటన మేఘనీగర్ ఘెడాసర్ క్యాంప్ ప్రాంతంలోని జనారణ్యంలో జరిగింది. విమానం ...
గురువారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన జరగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ విమానంలో మొత్తం 242 ...