అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా ఎంతటి విషాదాన్ని నింపిందో మనందరికీ తెలుసు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఎవరూ బతికి ఉండరని అందరూ భావించారు. కానీ, అద్భుతం జరిగింది! రమేష్ విశ్వ కుమార్ అనే 38 ఏళ్ల వ్యక్తి ...
అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్ట్కు 242 మందితో ఎయిరిండియా విమానం బయలుదేరింది. టేకాఫ్ తీసుకున్న 2 నిమిషాల్లోనే గుజ్సెల్ విమానాశ్రయ సమీపంలో కుప్పకూలింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ...