ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి ఆలయానికి సంబంధించిన వార్షిక కళ్యాణోత్సవం ఈసారి నిలిపివేయడం వివాదాస్పదంగా మారింది. ఎన్నో సంవత్సరాలుగా గ్రామస్థులు ఐకమత్యంతో నిర్వహిస్తూ వచ్చిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అకస్మాత్తుగా ...