1999లో ఇచ్చిన భూమిని ఇప్పుడు వెనక్కి తీసుకునే యత్నం.. అశోక్ గజపతిరాజుపై మండిపడుతున్న మహిళలు!
విజయనగరం: త్వరలో గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్న అశోక్ గజపతిరాజుపై విజయనగరంలో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1999లో తాను రైతు బజార్కు ఇచ్చిన స్థలాన్ని తిరిగి తనకు అప్పగించాలని ఆయన ఆదేశాలు జారీ చేయడంతో సుమారు 50 కుటుంబాల జీవనం ...


























