“బనకచర్లపై చర్చ జరగలేదు.. కేవలం కమిటీ ఏర్పాటు పైనే నిర్ణయం”: సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఢిల్లీలో జరిగిన కీలక సమావేశం అనంతరం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీలో అసలు బనకచర్ల ప్రాజెక్టు అంశంపై చర్చ జరగలేదని, దానిపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని ...

























