భారత చట్టాలకు కట్టుబడే ఉన్నాం.. : గూగల్ సీఈవో సుందర్ పిచాయ్ !
సోషల్ మీడియా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం నుంచి కొత్త ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కీలక వ్షయాఖ్ల్యలు చేసారు గూగుల్ సీఈవో. సోషల్ మీడియాపై భారత ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఐటీ చట్టాలకు తాము ...

























