దేశంలో కరోనా సెంకండ్ వేవ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ లు విధించాయి. తాజగా తెలంగాణ గిరిజన సంక్షేమ మంత్రి…
దాదాపు సంవత్సరం క్రిందట కరోనా మహమ్మారి అన్ని దేశాలకు వ్యాపించడంతో పాటు, భారతదేశంలో కూడా ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలోనే ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి అధికారులు అన్ని…
భారతదేశంలో ప్రజలకు కొత్త ఏడాదిలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. మరికొన్ని రోజుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ మొదలుకానుంది. దేశంలోని ప్రజలంతా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా…
దేశంలోని ప్రజల్లో చాలామంది ఇప్పటివరకు 2020 లాంటి సంవత్సరాన్ని తాము చూడలేదని చెబుతున్నారు. ఈ ఏడాది దేశంలో గతంలో ఏ వైరస్ వ్యాప్తి చెందనంత వేగంగా కరోనా…
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. అయితే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ కు త్వరగా చెక్ పెట్టవచ్చని ప్రజలు భావిస్తున్నారు.…
కరోనా మహమ్మారి ఉధృతి తగ్గిందని అనుకునే లోపు కొత్తరకం కరోనా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. యూకే నుంచి ఏపీకి వచ్చిన మహిళకు తాజాగా కరోనా…
కరోనా వ్యాక్సిన్ మరికొన్ని రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు ఉంటాయి. అయితే వ్యాక్సిన్…
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు, కరోనా మరణాలు నమోదవుతుంటే కొన్ని…
కరోనా మహమ్మారి విజృంభణ దేశంలోని వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ రంగం ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలకు చెందిన వ్యాపారులు లాక్ డౌన్…
కరోనా వైరస్ మన దేశంలో వ్యాపించడంతో అన్ని రంగాలకు చెందిన ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించాయి. వర్క్ ఫ్రం హోం…