Sakshi Office : ఏలూరులో ‘సాక్షి’ కార్యాలయానికి నిప్పు.. విధ్వంసానికి తెగబడ్డ దుండగులు !
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలకలం రేగింది. స్థానిక 'సాక్షి' దినపత్రిక కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. కార్యాలయానికి నిప్పు పెట్టడంతో పాటు, ఆవరణలో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా, కార్యాలయం ముందు పార్క్ చేసి ఉన్న ...

























