ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ శుద్ధ పంచమిని పురస్కరించుకుని ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు వేద మంత్రోచ్చారణల ...