కౌశాంబి, సెప్టెంబర్ 3, 2025: ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లా, సిరతు తహసీల్లోని భైంసహపర్ గ్రామంలో వింత సంఘటన ఒకటి చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలిక రియా అనే…
కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, నిందితుడైన మైనర్ బాలుడు ఒక క్రిమినల్గా మారాలని కలలు కన్నాడు. పోలీసుల దర్యాప్తులో అనేక…
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి, అభం శుభం తెలియని సామాన్య ప్రజలనే కాకుండా, ఇప్పుడు విద్యావంతులను, సమాజంలో గౌరవం ఉన్నవారిని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయి.…
అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రెండేళ్లుగా తమ కుమార్తెను చూడలేక, కనీసం ఫోన్ లో కూడా…
హైదరాబాద్: కూకట్పల్లిలో జరిగిన చిన్నారి సహస్ర హత్య కేసులో సైబరాబాద్ పోలీసులు సంచలన నిజాలను బయటపెట్టారు. క్రికెట్ బ్యాట్ కోసం 8 ఏళ్ల బాలికను పక్కింట్లో ఉండే…
ఢిల్లీ, ఎన్సీఆర్లో వీధి కుక్కల తొలగింపు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక వీధి కుక్క…
నెల్లూరు జిల్లాలో ఒక పెద కుటుంబానికి చెందిన మహిళకు సంబంధించిన పెను సంచలనం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడానికి…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో మానవత్వం లేని ఒక దయనీయమైన సంఘటన చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లాలోని కోస్గి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో…
తెలంగాణలోని ఆమనగల్లులో మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులు నిరసనలకు దిగారు. నార్త్ ఇండియా నుంచి వస్తున్న మార్వాడీలు తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక వ్యాపారులు…
ఛత్తీస్గఢ్: ప్రేమ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడేవారుంటారు. అయితే ప్రియుడికి బైక్ కొనివ్వడానికి దొంగగా మారిన ఒక యువతి ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విచిత్రమైన…