పార్లమెంట్ లో ప్రతిపక్షాల వైఖరిని తప్పుబట్టారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అత్యున్నత సభలో ఘర్షణలు తలెత్తకుండా ఉండాలంటే యునైటెడ్ కింగ్డమ్లో మాదిరిగా దాడులకు పాల్పడిన సభ్యుల వేతనాలను జప్తు చేయాలని పేర్కొన్నారు. ఓ జాతీయ...
ఓబీసీ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. 127వ రాజ్యాంగ సవరణ చట్టంగా దీనిని రాజ్యసభలో బుధవారం ప్రవేశపెట్టగా.. ప్రభుత్వం ఈ బిల్లును గట్టెక్కించుకుంది. త్వరలో రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఈ బిల్లు చట్టంగా మారనుంది. సామాజిక...