తెలంగాణ ప్రభుత్వం పై షర్మిల ఫైర్!
టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు వైఎస్సార్టిపీ అధ్యక్షురాలు షర్మిల. ప్రభుత్వం కొత్తగా రేషనలైజేషన్ ప్రక్రియకు తెరతీసిందని ఆరోపించారు. దీని కారణంగా వేల మంది టీచర్లు రోడ్డున పడే అవకాశం ఉన్నట్లు షర్మిల పేర్కొన్నారు. కాగా రేషనలైజేషన్ విధానంపై ట్వీట్ చేస్తూ..‘టీచర్ ...

























